ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏర్పేడులో ఎదురేదురుగా ఢీకొన్న రెండు బస్సులు..15 మందికి గాయాలు

ABN, First Publish Date - 2021-10-29T16:25:39+05:30

శ్రీకాళస్తి టూ తిరుపతి మార్గంలోని ఏర్పేడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఎదురేదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: శ్రీకాళస్తి టూ తిరుపతి మార్గంలోని ఏర్పేడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఎదురేదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-10-29T16:25:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising