ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూర్తిగా తెగి రోడ్డు పక్కన ముళ్ల కంపల్లో పడ్డ కాలు

ABN, First Publish Date - 2021-10-24T21:15:25+05:30

జిల్లా కలిగిరిలో కోయ్యల మిల్లు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ని బైకు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లా కలిగిరిలో కోయ్యల మిల్లు వద్ద  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ని బైకు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడికి కాలు పూర్తిగా తెగి రోడ్డు పక్కన ముళ్ల కంపల్లో పడి వుంది. గాయపడ్డ యువకులు పోలంపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కావలి ఏరియా వైద్యశాలకు  తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-10-24T21:15:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising