ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

West Godavari: బైక్‎ను ఢీకొన్న లారీ..వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-10-12T13:24:51+05:30

ఉంగుటూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‎పై వెళ్తున్న ఇద్దరి వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: ఉంగుటూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‎పై వెళ్తున్న ఇద్దరి వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కైకరం వద్ద చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ నుండి అత్తిలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-10-12T13:24:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising