ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డుప్రమాదంలో తండ్రి, కూతురు మృతి

ABN, First Publish Date - 2021-12-08T23:38:58+05:30

ఏ.కొండూరు మండలం పరిధి నాగ సింధు స్పిన్నింగ్ మిల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై బైక్ పై వెళ్తున్నా వారిని లారీ ఢీకొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: ఏ.కొండూరు మండలం పరిధి నాగ సింధు స్పిన్నింగ్ మిల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై బైక్ పై వెళ్తున్నా వారిని లారీ ఢీకొట్టింది. తిరువూరు మండలం చిట్యాల గ్రామానికి చెందిన పొన్నూరు శ్రీనివాసరావు (50), కూతురు మాదాసు యస్వీత (5) అక్కడికి అక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మారో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-12-08T23:38:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising