ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం..

ABN, First Publish Date - 2021-05-10T13:31:14+05:30

జిల్లాలోని ఫిరంగిపురం సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని ఫిరంగిపురం సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని వేములూరి పాడు వద్ద చోటు చేసుకుంది. తాళ్లూరు నుంచి అమరావతి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు షేక్ చినహుస్సేన్(55), నూర్జహాన్(45), హుస్సేన్(25)గా గుర్తించారు. మృతులంతా తాళ్లూరు వాసులు. ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు నిర్ధారించారు. 

Updated Date - 2021-05-10T13:31:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising