ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: బైక్‎ను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2021-09-03T13:07:23+05:30

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగాం మండలం కాపు తెంబూరు జంక్షన్ సమీపంలో బైక్‎ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగాం మండలం కాపు తెంబూరు జంక్షన్ సమీపంలో బైక్‎ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా..మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ చిన్నబడాం గ్రామానికి చెందిన మజ్జి లక్ష్మణ్ రావు (36), గేదెల ప్రకాష్ (33)గా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-09-03T13:07:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising