ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉగాది పండుగకు ఊరికి వెళ్తుండగా ఘోరం

ABN, First Publish Date - 2021-04-11T20:45:20+05:30

ఉగాది పండుగకు ఊరికి వెళ్తుండగా ఘోరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: తెలంగాణ రాష్ట్రం కోదండాపురం దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనం, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు పులివెందుల మండలం ఎర్రపల్లకి చెందిన వారిగా గుర్తించారు. మురళీ మోహన్ రెడ్డి (50), సుజాత (48), నేహ (13)గా గుర్తించారు. క్షతగాత్రులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉగాది పండుగకు హైదరాబాద్ నుంచి పులివెందులకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-04-11T20:45:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising