ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ABN, First Publish Date - 2021-01-17T08:17:04+05:30

తక్కువ ఎత్తులో వీస్తున్న తూర్పు గాలుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా రానున్న 4 రోజులు పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): తక్కువ ఎత్తులో వీస్తున్న తూర్పు గాలుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా రానున్న 4 రోజులు పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలోనే ఉష్ణోగ్రతలు పెరగడం విశేషం. శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు తునిలో 33, మచిలీపట్నం, అమరావతి, నందిగామల్లో 32 డిగ్రీలు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా రాత్రులు చలి కొనసాగుతోంది. అనేక చోట్ల ఉదయం 8 గంటల వరకు పొగమంచు ఉండటంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. విశాఖ ఏజెన్సీలోని జి.మాడుగులలో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - 2021-01-17T08:17:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising