ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిథాని గ్రూప్‌ పరిశ్రమపై సమీక్ష..

ABN, First Publish Date - 2021-01-17T09:29:43+05:30

మిథాని గ్రూప్‌ పరిశ్రమ ప్రతినిధులు, అధికారులతో మంత్రి మేకపాటి శనివారం సమీక్ష నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిథాని గ్రూప్‌ పరిశ్రమ ప్రతినిధులు, అధికారులతో మంత్రి మేకపాటి శనివారం సమీక్ష నిర్వహించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో నిర్మించనున్న అల్యూమినియం ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ పరిశ్రమ స్థాపనకు భూసేకరణ విషయంలో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న డీఆర్‌డీవో చైర్మన్‌ సతీ్‌షరెడ్డి మాట్లాడుతూ జలవనరులు, విద్యుత్‌ శాఖలతో ఎప్పటికప్పుడు చర్చించి పరిశ్రమ స్థాపనకు సహకరిస్తామన్నారు.

Updated Date - 2021-01-17T09:29:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising