ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్‌లో తిరుపతి-షిర్డీ రైళ్ల పునరుద్ధరణ

ABN, First Publish Date - 2021-03-05T09:19:18+05:30

రైళ్ల పునరుద్ధరణలో భాగంగా ఏప్రిల్‌ నెలలో తిరుపతి, షిర్డీ మధ్య.. విజయవాడ, గూడూరు మధ్య నడిచే 4 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రైళ్ల పునరుద్ధరణలో భాగంగా ఏప్రిల్‌ నెలలో తిరుపతి, షిర్డీ మధ్య.. విజయవాడ, గూడూరు మధ్య నడిచే 4 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. తిరుపతి-షిర్డీ ట్రెయిన్‌ ఏప్రిల్‌ 6న ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుందని, ఇది ప్రతి మంగళవారం నడుస్తుందని పేర్కొంది. షిర్డీ-తిరుపతి ట్రెయిన్‌ ఏప్రిల్‌ 7న రాత్రి 7.35 గంటలకు ప్రారంభమవుతుందని, ఇది ప్రతి బుధవారం నడుస్తుందని తెలిపింది. విజయవాడ-గూడూరు ట్రెయిన్‌ ఏప్రిల్‌ 1న, గూడూరు-విజయవాడ ట్రెయిన్‌ 2న ప్రారంభమవుతాయని, ఈ రెండు రైళ్లు ప్రతి రోజూ నడుస్తాయని వివరించింది.

Updated Date - 2021-03-05T09:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising