ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల పీఎఫ్‌ సొమ్మూ మళ్లిస్తారా?

ABN, First Publish Date - 2021-01-17T08:51:38+05:30

జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చినందుకు జనానికి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వరరావు మండిపడ్డారు. ఎన్నికల ముందు ఉద్యోగుల పక్షపాతిలా మాట్లాడి, డీఏలు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ జగదీశ్వరరావు

అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చినందుకు జనానికి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వరరావు మండిపడ్డారు. ఎన్నికల ముందు ఉద్యోగుల పక్షపాతిలా మాట్లాడి, డీఏలు ఎప్పటికప్పుడు ఇస్తానన్న జగన్‌.. ఉద్యోగులు దాచుకునే పీఎఫ్‌ సొమ్మును కూడా సంక్షేమ పథకాలకు మళ్లించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. శింగరాయకొండలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధ్వంసం ఘటనపై సీబీఐ విచారణ జరపాలని కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-01-17T08:51:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising