ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ

ABN, First Publish Date - 2021-04-21T15:33:24+05:30

గుంటూరు: సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. గుంటూరు జిల్లా వినుకొండలోని ఆజాద్‌నగర్‌కు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. గుంటూరు జిల్లా వినుకొండలోని ఆజాద్‌నగర్‌కు.. విద్యుత్, నీటి సౌకర్యాలు పునరుద్ధరించాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. కరోనా విపత్కర కాలంలో కరెంట్, నీళ్లు బంద్ చేయడం తగునా? అని ప్రశ్నించారు. కారుచౌకగా ఆ స్థలాన్ని కొట్టేసేందుకు.. వైసీపీ నేతలు ప్రయత్నించటం దుర్మార్గమని రామకృష్ణ పేర్కొన్నారు. 


Updated Date - 2021-04-21T15:33:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising