ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యం: రామకృష్ణ

ABN, First Publish Date - 2021-05-10T00:11:21+05:30

వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.  ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  గంగవరం పోర్టులో ఉన్న ఏపీ వాటాను అమ్మేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పారు. మూడు రాజధానుల పేరుతో అమరావతి నిర్మాణాన్ని సైతం.. సీఎం జగన్‌ అర్ధాంతరంగా నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అమరావతిలో చేసిన అభివృద్ధి బూడిదలో పోసిన పన్నీరు చేశారన్నారు.  విశాఖను కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లోకి నెడుతున్నారని ధ్వజమెత్తారు. ఉన్న పరిశ్రమలను మూసివేసే విధానాలను అవలంభిస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. 


Updated Date - 2021-05-10T00:11:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising