ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్ బంద్‌కు సహకరించాలి: రామకృష్ణ

ABN, First Publish Date - 2021-03-21T18:27:57+05:30

ప్రభుత్వ ఆస్తులను కేంద్రం ప్రైవేట్ వ్యక్తులకు దోచి పెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ప్రభుత్వ ఆస్తులను కేంద్రం ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 26న జరగనున్న భారత్ బంద్ ప్రచార కార్యక్రమాన్ని ఆదివారం  ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు కలిసి భారత్ బంద్ నిర్వహిస్తున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ బంద్‌కు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. రైతుల ఉద్యమం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని రామకృష్ణ మండిపడ్డారు.


Updated Date - 2021-03-21T18:27:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising