ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: రామకృష్ణ

ABN, First Publish Date - 2021-06-15T14:47:44+05:30

అమరావతి: మే నెలలో ఏపీలో సంభవించిన మరణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మే నెలలో ఏపీలో సంభవించిన మరణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఒక్క మే నెలలోనే 1.30 లక్షల మరణాలు సంభవించగా, అందులో కేవలం 3 వేల మంది మాత్రమే కరోనాతో మరణించారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందన్నారు. ప్రతి ఏడాది మే నెలలో జరిగే సాధారణ మరణాల కంటే 400 శాతం అధికంగా ఈ ఏడాది జరగటం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా మరణాలపై కాకి లెక్కలు చెబుతోందన్నారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రు.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.


Updated Date - 2021-06-15T14:47:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising