ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ కక్షపూరిత విధానాలు అవలంబిస్తున్నారు: రామకృష్ణ

ABN, First Publish Date - 2021-05-15T17:19:35+05:30

అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపిన వారిపై బెదిరింపులు, అక్రమ అరెస్టులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థకు, భావప్రకటనా స్వేచ్ఛకు ఇటువంటి ఘటనలు పెను విఘాతమన్నారు. దేశమంతా కరోనాతో అల్లాడిపోతోంటే సీఎం జగన్ కక్షపూరిత విధానాలు అవలంబిస్తున్నారన్నారు. సాక్షాత్తు ఎంపీని అరెస్టు చేయించి, సీఎం జగన్ తన పాలనను ఎవరు విమర్శించినా ఊరుకునేది లేదనే సంకేతాలిచ్చారని రామకృష్ణ వెల్లడించారు.

Updated Date - 2021-05-15T17:19:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising