ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నరసాపురంలో జాతీయ ఓటర్ దినోత్సవంపై ర్యాలీ

ABN, First Publish Date - 2021-01-25T17:04:29+05:30

పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సోమవారం ర్యాలీ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సబ్ కలెక్టర్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ విశ్వనాథన్ వలందరరేవు వద్ద ఓటు హక్కు పై ప్రజలకు అవగాహనా సదస్సు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందన్నారు. ఓటు హక్కుతో మనకు నచ్చిన వారిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని సబ్ కలెక్టర్ తెలిపారు.

Updated Date - 2021-01-25T17:04:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising