ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తున్నారు: దేవినేని

ABN, First Publish Date - 2021-10-03T01:52:23+05:30

రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌తో కుమ్మక్కై తప్పులు చేస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌తో కుమ్మక్కై తప్పులు చేస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గెలిచిన అభ్యర్థిని ఓడించాలని ప్రయత్నించారని మండిపడ్డారు. తప్పును సహకరించకూడదని ఓ పోలీస్ అధికారి నిజాయతీగా వ్యవహరించారని, రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్టీ సోదరుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. దాడికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపైనా పోలీసులు చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

Updated Date - 2021-10-03T01:52:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising