ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాసేపట్లో రాజ్‌భవన్‌లో తేనేటి విందు

ABN, First Publish Date - 2021-12-26T22:48:46+05:30

కాసేపట్లో రాజ్‌భవన్‌లో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు తేనేటి విందు ఇవ్వనున్నారు. సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కాసేపట్లో రాజ్‌భవన్‌లో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు తేనేటి విందు ఇవ్వనున్నారు. సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్ ఇచ్చే తేనీటి విందుకు హాజరవుతారు.  ఇప్పటికే రాజ్‌భవన్‌కు సీఎం జగన్‌ దంపతులు చేరుకున్నారు. అనంతరం గుంటుపల్లిలో బెజవాడ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఉంటుంది. అక్కడి నుంచి కంచికచర్ల చేరుకుని రాత్రికి హైదరాబాద్‌కు తిరుగు పయనంతో ఏపీలో నేటితో సీజేఐ ఎన్వీ రమణ ముగియనుంది. 

Updated Date - 2021-12-26T22:48:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising