ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు రఘురామ లేఖ

ABN, First Publish Date - 2021-08-04T01:26:25+05:30

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఎంపీ రఘురామరాజు లేఖ రాశారు. ఏపీలో ఎన్జీఆర్‌వో నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఎంపీ రఘురామరాజు లేఖ రాశారు. ఏపీలో ఎన్జీఆర్‌వో నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని, నిధులు కేంద్రం మంజూరు చేసినా... ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు గత రెండేళ్లుగా చెల్లించడం లేదని తెలిపారు. ఎన్జీఆర్‌వోఎస్‌ నిధులను కేంద్రమే నేరుగా లబ్ధిదారులకు చెల్లించాలని లేఖలో రఘురామకృష్ణరాజు కోరారు.

Updated Date - 2021-08-04T01:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising