ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఎస్‌పై సీఎం జగన్‌కు రఘురామ లేఖ

ABN, First Publish Date - 2021-06-11T16:01:53+05:30

న్యూఢిల్లీ: ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. ఈసారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్‌పై ఆయన లేఖాస్త్రం సంధించారు. జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరిన రఘురామ.. నాటి హామీ వీడియోను కూడా జతపర్చారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్.. ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. అప్పుడు జగన్ హామీలను నమ్మి ఓట్లు వేసిన 4లక్షల మంది ఉద్యోగులు ఇప్పుడు తీవ్ర నిరాసకు లోనయ్యారన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం కూడా జరగాలన్నారు.

Updated Date - 2021-06-11T16:01:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising