ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర పథకాల నిధులకు సీఎం తమ పేర్లు పెట్టుకుంటున్నారు: రఘురామ

ABN, First Publish Date - 2021-12-04T22:02:57+05:30

కేంద్ర పథకాల నిధులకు సీఎం తమ పేర్లు పెట్టుకుంటున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు. దీనిపై గత నెల 10న కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కేంద్ర పథకాల నిధులకు సీఎం తమ పేర్లు పెట్టుకుంటున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు. దీనిపై గత నెల 10న కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశానని తెలిపారు. ప్రజాధనం వృధాకావొద్దనే లేఖ రాశానని పేర్కొన్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు పాడయ్యాయి.. అందులో భాగంగానే నీటి తాకిడికి గేట్లు కొట్టుకుపోయాయని తెలిపారు. జగనన్న శాశ్వత గృహ హక్కు కాదు.. జగనన్న నిర్బంధ గృహ హక్కులగా ఉందని విమర్శించారు. ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణాలు చేపడితే.. ఇప్పుడు వాటికి పన్నులు వేస్తున్నారని, ఇదేం సిద్ధాంతమో సీఎం జగన్‌ చెప్పాలి? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.



Updated Date - 2021-12-04T22:02:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising