ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడీజీ సునీల్‌కుమార్‌పై రఘురామ ఫిర్యాదు.. స్పందించిన కేంద్రం

ABN, First Publish Date - 2021-08-09T21:42:23+05:30

ఏడీజీ సునీల్‌కుమార్‌పై ఎంపీ రఘురామరాజు ఫిర్యాదుపై కేంద్రం స్పందించింది. ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు లేఖను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఏడీజీ సునీల్‌కుమార్‌పై ఎంపీ రఘురామరాజు ఫిర్యాదుపై కేంద్రం స్పందించింది. ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు లేఖను ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌కు కేంద్రం పంపింది. లేఖలోని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. సునీల్‌కుమార్ భార్య గృహ హింస కేసులో చార్జ్‌షీట్‌ దాఖలైన కారణంగా.. ప్రాధాన్యతలేని శాఖకు బదిలీ చేయాలని లేఖలో  రఘురామకృష్ణరాజు కోరారు.

Updated Date - 2021-08-09T21:42:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising