ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు: రఘురామ

ABN, First Publish Date - 2021-09-03T20:37:26+05:30

ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయని, వీలైనంత తొందరగా ఈ సమస్యను సీఎం జగన్ పరిష్కరించాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి భూములపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని అన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ ఎక్కడ జరగలేదని హైకోర్టు తేల్చిచెప్పిందని, రాజధాని మార్పునకు సీఎం జగన్, కొందరు మంత్రులు చెబుతున్న సాకులు.. సహేతుకం కాదని హైకోర్టు తీర్పుతో స్పష్టమైందన్నారు. అమరావతే ఏపీకి రాజధాని అని, అంతిమ విజయం రైతులదే అవుతుందని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-09-03T20:37:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising