ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏఏజీ సుధాకర్‌రెడ్డిపై ఏపీ బార్ కౌన్సిల్‌కి రఘురామ ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-06-03T21:25:48+05:30

రాష్ట్ర ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై ఏపీ బార్ కౌన్సిల్‌కి ఎంపీ రఘురామకృష్ణరాజు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్ర ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై ఏపీ బార్ కౌన్సిల్‌కి ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నుంచి జీతంతో పాటు అన్ని వసతులు పొందుతూ టీవీ 9, సాక్షి ఛానళ్లలో తనపై నోటికి వచ్చినట్లు మాట్లాడారని రఘురామ ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన ఏఏజీ పదవిలో ఉండి తనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని రఘురామ ఫిర్యాదు చేశారు. సుధాకర్‌రెడ్డి న్యాయవాద వృత్తికి అనర్హుడు రఘురామ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సుధాకర్‌రెడ్డిపై వెంటనే చర్యలు చేపట్టాలని బార్ కౌన్సిల్‌‌ను రఘురామకృష్ణరాజు కోరారు.  

Updated Date - 2021-06-03T21:25:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising