ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజన్న రాజ్యం‌ కోసం షర్మిల ఏపీలో పోరాడాలి: రఘురామ

ABN, First Publish Date - 2021-04-03T22:25:48+05:30

రాజన్న రాజ్యం‌ కోసం వైఎస్ షర్మిల ఏపీలో పోరాడాలని ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. మాజీమంత్రి వివేకా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజన్న రాజ్యం‌ కోసం వైఎస్ షర్మిల ఏపీలో పోరాడాలని ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. మాజీమంత్రి వివేకా హత్య కేసులో ఇంటి దొంగలెవరో తమ ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు. వివేకా కుమార్తె ఒంటరి పోరాటం చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకుడిగా సీబీఐ విచారణ డిమాండ్‌ చేసిన జగన్.. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. సీఐడీ విచారణకు ఆదేశించినా పురోగతి శూన్యమని తప్పుబట్టారు. శవానికి కుట్లు వేసిన ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదని రఘురామకృష్ణరాజు చెప్పారు.

Updated Date - 2021-04-03T22:25:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising