ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసెంబ్లీ ఘటన ఎన్టీఆర్‌ కుటుంబ సమస్య కాదు.. తెలుగుజాతికి జరిగిన అవమానం: రఘురామ

ABN, First Publish Date - 2021-11-20T20:36:34+05:30

నారా భువనేశ్వరికి జరిగిన అవమానం.. భూదేవికి జరిగినట్లేనని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఏపీ అసెంబ్లీ తీరు దయ్యాల సభలా ఉందని, నారా భువనేశ్వరికి జరిగిన అవమానం.. భూదేవికి జరిగినట్లేనని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన సంఘటనతో నందమూరి కుటుంబం.. ఎంత ఆవేదన పడిందో చూశామన్నారు.అసెంబ్లీ ఘటన ఎన్టీఆర్‌ కుటుంబ సమస్య కాదని.. తెలుగుజాతికి జరిగిన అవమానమన్నారు. మీ ఆడవాళ్ల గురించి ఇలానే మాట్లాడితే ఏం చేస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను తెలుగు జాతి సంపద, కుటుంబ పెద్దగా భావించాలన్నారు. దీనిపై మహిళలంతా ఏకమై ముందుకు కదలాలని పిలుపిచ్చారు. రోజులన్నీ ఒకేలా ఉండవని, అది గమనించి వైసీపీ నేతలు నడుచుకోవాలని హితవుపలికారు. వివేకా హత్యపై మాట్లాడకుండా పక్కదారి పట్టించడం సరికాదన్నారు.

Updated Date - 2021-11-20T20:36:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising