ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆఖరి స్థానంలో ఎలా ఉన్నాం?: రఘురామ

ABN, First Publish Date - 2021-09-14T22:00:32+05:30

ఆంధ్రప్రదేశ్‌లో టీకాలు వేయడంలో ఏపీ ముందుందని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారని రఘురామ కృష్ణం అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో టీకాలు వేయడంలో ఏపీ ముందుందని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. దీనిపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉద్యమంలా చేపట్టామని విజయసాయి చెబుతున్నారని, టీకా అంతగా సరఫరా చేస్తే ఏపీ ఆఖరి స్థానంలో ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఈ విషయంపై ఆయన ఆలోచించాలని రఘురామ అన్నారు.


సాదాసీద జీవితం అని చెప్పిన విజయసాయిరెడ్డి ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చినట్లు తెలిసిందని రఘురామ అన్నారు. ఆయన సొంత డబ్బులతో ప్రత్యేక విమానంలో వస్తే కనీసం రూ. 15 లక్షలు అవుతుందని, ఆ డబ్బు ఎవరు కట్టారని ప్రశ్నించారు. ఆయనకు నెలకు వచ్చే రూ. లక్షన్నరతో ప్రత్యేక విమానంలో ఎలా ప్రయాణించగలరన్నారు. ప్రభుత్వ డబ్బుతో ఎంపీని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపించారా?.. సీఎం జగన్ ఆలోచించాలని రఘురామ అన్నారు. 

Updated Date - 2021-09-14T22:00:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising