ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమిత్‌షాను కలిసిన రఘురామ

ABN, First Publish Date - 2021-11-29T23:51:27+05:30

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఎంపీ రఘురామ కృష్ణరాజు కలిశారు. ఏపీలో పరిస్థితులు, రైతుల పాదయాత్రపై పోలీసు దాడులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఎంపీ రఘురామ కృష్ణరాజు కలిశారు. ఏపీలో పరిస్థితులు, రైతుల పాదయాత్రపై పోలీసు దాడులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంశాలను అమిత్‌షాకు  రఘురామ వివరించినట్లు తెలుస్తోంది. అమరావతికి మద్దతు ఇవ్వడంపై ధన్యవాదాలు రఘురామ తెలిపారు. తిరుపతిలో బీజేపీ నేతలతో మాట్లాడాకే 3 రాజధానులపై సీఎం జగన్ వెనక్కు తగ్గారని రఘురామ తెలిపారు.

Updated Date - 2021-11-29T23:51:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising