ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల తీరుపై కోర్టును ఆశ్రయించిన పుట్టా

ABN, First Publish Date - 2021-07-15T22:18:29+05:30

మైదుకూరు మున్సిపల్ ఎన్నికల్లో పోలీసుల తీరుపై టీడీపీ నేత పుట్టా సుధాకర్‌యాదవ్ కోర్టును ఆశ్రయించారు. మైదుకూరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: మైదుకూరు మున్సిపల్ ఎన్నికల్లో పోలీసుల తీరుపై టీడీపీ నేత పుట్టా సుధాకర్‌యాదవ్ కోర్టును ఆశ్రయించారు. మైదుకూరు 6వ వార్డు నుండి గెలుపొందిన టీడీపీ కౌన్సిలర్ అభ్యర్ధి మహబూబ్‌బీని తమ ఇంట్లో నుంచి పోలీసులే దౌర్జన్యంగా వాహనంలో ఎక్కించుకొని వైసీపీ శిబిరానికి తరలించారని తెలిపారు. తమ అభ్యర్ధిని తామే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తమపై అక్రమ కేసు బనాయించారని సుధాకర్‌యాదవ్‌ వాపోయారు.

Updated Date - 2021-07-15T22:18:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising