ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌ పెట్టుకోని జగన్‌కు ఏ శిక్ష విధిస్తారు?: నారా లోకేష్‌

ABN, First Publish Date - 2021-07-21T20:16:14+05:30

దళితులంటే సీఎం జగన్‌రెడ్డికి ఎందుకింత కక్ష అని టీడీపీ నారా నారా లోకేష్‌ ప్రశ్నించారు. చీరాలలో దళిత యువకుడు కిరణ్‌కుమార్‌ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: దళితులంటే సీఎం జగన్‌రెడ్డికి ఎందుకింత కక్ష అని టీడీపీ నారా లోకేష్‌ ప్రశ్నించారు. చీరాలలో దళిత యువకుడు కిరణ్‌కుమార్‌ను మాస్క్‌ లేదని, వైసీపీ పోలీసులు కొట్టి చంపి ఏడాదైందని గుర్తుచేశారు. నిందితులైన పోలీసులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, జగన్‌రెడ్డి ఫ్యాక్షన్ పాలనలో దళితులకు బతికే హక్కులేదా? అని లోకేష్‌ ప్రశ్నించారు. మాస్క్‌ పెట్టుకోకపోవడమే నేరమైతే.. రోజూ మాస్క్‌ పెట్టుకోని జగన్‌రెడ్డికి ఏ శిక్ష విధిస్తారు? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కిరణ్ మృతికి కారణమైన వారిని శిక్షించాలని, కిరణ్‌కుమార్ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని లోకేష్‌ డిమాండ్ చేశారు.



Updated Date - 2021-07-21T20:16:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising