ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయనగరం జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

ABN, First Publish Date - 2021-11-26T21:40:21+05:30

జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. భూ వివాదంలో ముగ్గురిపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. భూ వివాదంలో ముగ్గురిపై వైసీపీ సర్పంచ్‌, కుటుంబసభ్యులు దాడి చేశారు. గజపతినగరం మండలం లింగాలవలసలో కానిస్టేబుల్ శ్రీనివాసరావు, తండ్రి, సోదరిని సర్పంచ్‌ బొత్స కృష్ణ చితకబాదారు. కుటుంబసభ్యులు బొత్స అప్పారావు, బొత్స సత్యనారాయణ, బొత్స అప్పలనాయుడు అనే ముగ్గురికీ తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించారు. 



Updated Date - 2021-11-26T21:40:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising