ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స‌చివాల‌యంలో రెండో రోజు ఆర్థికశాఖ ఉద్యోగుల నిరస‌న‌

ABN, First Publish Date - 2021-08-04T01:16:35+05:30

స‌చివాల‌యంలో రెండో రోజు ఆర్థికశాఖ ఉద్యోగులు నిరస‌న‌కు దిగారు. నల్లబ్యాడ్జీల‌తో నిర‌స‌న‌కు దిగిన ఉద్యోగులు, ర్యాలీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ‌రావ‌తి: స‌చివాల‌యంలో రెండో రోజు ఆర్థికశాఖ ఉద్యోగులు నిరస‌న‌కు దిగారు. నల్లబ్యాడ్జీల‌తో నిర‌స‌న‌కు దిగిన ఉద్యోగులు, ర్యాలీ చేశారు. ఆర్థికశాఖ ఉద్యోగుల సీనియార్టీని ఫైన‌ల్ చేయ‌క‌పోవ‌డంపై ఆందోళనకు దిగారు. స‌చివాల‌యంలో ఆర్థిక శాఖ ఉద్యోగులు న‌ల్లబ్యాడ్జీల‌తో నిరస‌న‌కు దిగిన విషయం తెలిసిందే. గ‌త ఏడాది ఆగ‌స్టులో ఆర్థిక శాఖ ఉద్యోగుల సీనియార్టీ ఫైన‌ల్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాలు అమ‌లుకాక‌పోవ‌డంతో ఆర్థిక శాఖ ఉద్యోగుల ఆందోళ‌న‌కు దిగారు. 2016 నుంచి ఇప్పటివ‌ర‌కు ఆర్థిక శాఖ‌లో ఉద్యోగుల సీనియార్టీని ఉన్నతాధికారులు ఫైన‌ల్ చేయ‌లేదు. ఎనిమిది మిడిల్ లెవ‌ల్ పోస్టులు భ‌ర్తీ చేయ‌డంలోఅధికారుల జాప్యం చేస్తున్నారు. జాప్యంతో ఉన్నతాధికారుల‌కు ఉద్యోగుల‌కు సమన్వయం కొరవడింది.

Updated Date - 2021-08-04T01:16:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising