ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులను కరోనా నుంచి కాపాడండి

ABN, First Publish Date - 2021-05-05T09:03:20+05:30

కరోనా నుంచి పంచాయతీ ఉద్యోగుల్ని కాపాడాలని ఏపీ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వర్ల శంకర్‌, కార్యదర్శి బండెల రమేశ్‌ డిమాండ్‌ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్‌ డిమాండ్‌


అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): కరోనా నుంచి పంచాయతీ ఉద్యోగుల్ని కాపాడాలని ఏపీ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వర్ల శంకర్‌, కార్యదర్శి బండెల రమేశ్‌ డిమాండ్‌ చేశారు. రెవెన్యూ ఉద్యోగులకు, వారి కుటుంబసభ్యులకు మాత్రమే కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా పడకలు ఏర్పాట్లు చేస్తున్నారని ఒక ప్రకటనలో ఆక్షేపించారు. 50 శాతం ఉద్యోగులతో కార్యాలయాలు నిర్వహించాలని, కరోనా బారినపడిన పంచాయతీ కార్యదర్శులకు 28 రోజుల స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ను వెంటనే మంజూరు చేయాలని ఏపీ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు  డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-05-05T09:03:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising