ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యానశాఖలో ముగ్గురు జేడీలకు పదోన్నతి

ABN, First Publish Date - 2021-04-16T10:25:30+05:30

రాష్ట్ర ఉద్యానవనశాఖలో ముగ్గురు జాయింట్‌ డైరెక్టర్లకు అడిషనల్‌ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉద్యానవనశాఖలో ముగ్గురు జాయింట్‌ డైరెక్టర్లకు అడిషనల్‌ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21ప్యానల్‌లో జేడీ నుంచి అడిషనల్‌ డైరెక్టర్లుగా పదోన్నతి పొందిన ఎం.వెంకటేశ్వర్లు, కె.బాలాజీనాయక్‌లను గుంటూరులోని ఉద్యానవనశాఖ కమిషనరేట్‌లో నియమించగా, సీబీ హరినాథరెడ్డికి ఏపీ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. 

Updated Date - 2021-04-16T10:25:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising