ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-12-04T01:57:08+05:30

ఆకివీడు టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల శాతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఆకివీడు టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల శాతం పెరగడం శుభపరిణామమన్నారు. జగన్‌రెడ్డి అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జగన్‌రెడ్డి పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. ఓటీఎస్ పేరుతో ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు గుంజుతున్నారని మండిపడ్డారు. వైసీపీ బెదిరించినా ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నాయకులు సరిగా పనిచేయని చోట కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామన్నారు. జగన్‌పై ఉన్న ప్రజావ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వంపైనా చూడలేదని చంద్రబాబు తెలిపారు.

Updated Date - 2021-12-04T01:57:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising