ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు

ABN, First Publish Date - 2021-01-14T14:11:50+05:30

విశాఖ: కుర్మన్నపాలెం టోల్ గేట్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: కుర్మన్నపాలెం టోల్ గేట్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించని 25 బస్సులపై కేసులు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం, బస్సుల్లో అనుమతి లేని వస్తువులు రవాణా చేయడం, సీట్ల పరిమితికి మించిన ప్రయాణికులను ఎక్కించిన బస్సులపై కేసులు నమోదు చేశారు. గురువారం తెల్లవారుజాము 5 గంటల నుంచి దాడులు చేస్తున్నట్లు ఆర్టీఏ అధికారి సృజన తెలిపారు.

Updated Date - 2021-01-14T14:11:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising