ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటు ఆసుపత్రుల్లో స్వల్ప లక్షణాలున్నా లక్షల్లో ఫీజులు..

ABN, First Publish Date - 2021-05-07T16:33:41+05:30

ఏలూరు: కరోనా రోగులను చేర్చుకునే విషయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రైవేట్‌ ఆస్పత్రులు మెలిక పెట్టాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: కరోనా రోగులను చేర్చుకునే విషయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రైవేట్‌ ఆస్పత్రులు మెలిక పెట్టాయి. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారినే ప్రైవేట్‌ ఆస్పత్రులు చేర్చుకుంటున్నాయి. స్వల్ప లక్షణాలున్నా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. మోస్తరు లక్షణాలు ఉంటే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటూ సూచిస్తున్నారు.  పరిస్థితి విషమిస్తే ఏదో ఒక సాకుతో ప్రైవేట్‌ ఆస్పత్రులు రోగులను డిశ్చార్జ్‌ చేస్తున్నాయి. 

Updated Date - 2021-05-07T16:33:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising