ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నందిగామలో ప్రైవేట్ బస్సు బోల్తా..30 మందికి గాయాలు

ABN, First Publish Date - 2021-04-11T17:00:19+05:30

జిల్లాలోని నందిగామ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ప్రైవేట్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30 మంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: జిల్లాలోని నందిగామ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ప్రైవేట్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన పెద్దినాయుడుపేట వద్ద చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బోల్తాపడిన బస్సు బెంగళూరు నుంచి కలకత్తా వెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2021-04-11T17:00:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising