ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యుల ముందస్తు అరెస్ట్

ABN, First Publish Date - 2021-07-30T22:10:21+05:30

టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యుల ముందస్తు అరెస్ట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఇంటికి వచ్చి గృహ నిర్భంధంలో ఉండాలని నిజనిర్ధారణ కమిటీ సభ్యులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇంటి బయటకు రాకుండా తలుపులకు పోలీసులు నోటీసులు అంటిస్తున్నారు. విజయవాడలో బోండా ఉమ, గుంటూరులో నక్కా ఆనంద్ బాబు సహా పలువురు నేతలకు నోటీసులు ఇచ్చారు. శనివారం ఉదయం 10 గంటలకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు కొండపల్లి వెళ్లనున్నారు. తమ వెంట మైనింగ్, అటవీ వాఖ అధికారులను పంపాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చినట్లు టీడీపీ నేతలు తెలిపారు.

Updated Date - 2021-07-30T22:10:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising