ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగ సంఘాల నేతలతో కొనసాగుతున్న మంత్రి బుగ్గన సమావేశం

ABN, First Publish Date - 2021-12-15T23:58:23+05:30

పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల సమావేశం నాలుగు గంటలుగా కొనసాగుతోంది. అసుతోష్ మిశ్రా నివేదిక...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల సమావేశం నాలుగు గంటలుగా కొనసాగుతోంది. అసుతోష్ మిశ్రా నివేదిక ప్రకారం పీఆర్సీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే సీఎస్ సమీర్ శర్మ ఆధ్వర్యంలోని  అధికారుల కమిటీ సిఫార్సులకు కట్టుబడి ఉన్నామని సజ్జల, బుగ్గన అంటున్నారు. అయితే అధికారుల కమిటీ సిఫారసులను అంగీకరించే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెబుతున్నారు. 

Updated Date - 2021-12-15T23:58:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising