దాడి వెనుక ఎవరున్నారో చెప్పాలి: ప్రత్తిపాటి
ABN, First Publish Date - 2021-04-13T19:12:30+05:30
దాడి వెనుక ఎవరున్నారో చెప్పాలి: ప్రత్తిపాటి
అమరావతి: చంద్రబాబుపై దాడిని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తీవ్రంగా ఖండించారు. దాడి వెనుక ఎవరున్నారో ప్రభుత్వం బయటపెట్టాలన్నారు. జెడ్ప్లస్ కేటగిరి భద్రత ఉన్న నేతకే రక్షణ లేదన్నారు. వైసీపీ ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.
Updated Date - 2021-04-13T19:12:30+05:30 IST