ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2021-12-30T05:38:12+05:30

ఆర్థిక లావా దేవీల నేపథ్యంలో ఓ యువతి మృతి చెందింది. ఈ సంఘటన ఒంగోలు నగరంలోని మహేంద్ర నగర్‌లో మంగళవారం తెల్లవారుజామున జరి గింది.

మృతి చెందిన శాంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హత్యేనంటున్న బంధువులు

కేసు నమోదు 


ఒంగోలు(క్రైం), డిసెంబరు 29: ఆర్థిక లావా దేవీల నేపథ్యంలో ఓ యువతి మృతి చెందింది. ఈ సంఘటన ఒంగోలు నగరంలోని మహేంద్ర నగర్‌లో మంగళవారం తెల్లవారుజామున జరి గింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక జక్రయ్యనగర్‌కు చెందిన కోడూరి శాంతి(32) పదమూడేళ్ల ఏళ్ల క్రితం ఇస్లాంపేటకు చెందిన షేక్‌ అహమద్‌ను వివాహం చేసుకుంది. వారికి 11 ఏళ్ల బాలుడు ఉ న్నాడు. అయితే భార్యాభర్తలు ఎవరిదారిన వారు జీవిస్తున్నారు. ఈక్రమంలో గోపాల్‌నగర్‌లో నివాసం ఉంటున్న జిలానీతో శాంతికి పరిచయం ఏర్పడింది. అతడికి కొంత డబ్బు కూడా ఇచ్చింది. అయితే ఇటీవల జిలానీ ఆమె పట్ల నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నాడు. దీంతో ఈ నెల 27న రాత్రి జి లానీ ఇంటి వద్దకు శాంతి వెళ్లి గొడవ చేసింది. తన దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని, లే కుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. ఆ సమయంలో జిలానీ ఇంట్లో లేడు. రాత్రి పొద్దు పోయిన తరువాత ఇంటికి వచ్చిన జిలానీని అత ని అన్న రఫీ ఈ విషయంపై నిలదీశాడు. అంతే గాకుండా అతనిపై చేయి చేసుకున్నట్లు తెలిసిం ది. ఈమేరకు అర్ధరాత్రి దాటిన తరువాత శాంతి ఇంటికి జిలానీ వెళ్లి గొడవపడ్డాడు. అదే సమ యంలో ఆమెపై దాడి చేయడంతో మృతి చెందిం ది.  ఈ విషయం తెలసుకున్న శాంతి బంధువు లు 28వ తేదీ రాత్రి టూటౌన్‌ పోలీసులకు ఫిర్యా దు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రా ఘవ తెలిపారు.


Updated Date - 2021-12-30T05:38:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising