ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్సులో మహిళ మృతి

ABN, First Publish Date - 2021-10-15T05:24:02+05:30

చీరాల నుంచి ఒంగోలు వస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఆకస్మికంగా మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




నాగులుప్పలపాడు(ఒంగోలురూరల్‌), అక్టోబరు 14: చీరాల నుంచి ఒంగోలు వస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఆకస్మికంగా మృతి చెందారు. చిన్నగంజాంలోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిర మేడికొండ మధుమతి (50) గురువారం ఒంగోలు వచ్చేందుకు ఉప్పగుండూ రు సమీపంలోని టోల్‌గేట్‌ వద్ద బస్సు ఎక్కారు. అయితే బస్సు ఉప్పగుండూరుకు చేరుకునే స మయానికి మధుమతికి గుండెపోటు వచ్చి ఒక్కసారిగా సీటులోనే పడిపోయి మృతి చెందారు. దీంతో కండెక్టర్‌ నాగులుప్పలపాడు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరిశీలించా రు. మృతురాలి కుటుంబసభ్యులకు ఫోన్‌ చేయడంతో వారు వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లారు. 


Updated Date - 2021-10-15T05:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising