ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి పంట పరిశీలన

ABN, First Publish Date - 2021-10-07T05:14:04+05:30

మండలంలోని సోమిదేవిపల్లి గ్రామంలో బుధవారం వరి పంటను గిద్దలూరు వ్యవసాయ సంచాలకులు బాలాజీనాయక్‌, వ్యవసాయ శాఖాధికారి మహబూబ్‌ బాషా పరిశీలించారు.

వరి పంటను పరిశీలిస్తున్న ఏడీఏ బాలాజీ నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాచర్ల, అక్టోబరు 6 : మండలంలోని సోమిదేవిపల్లి గ్రామంలో బుధవారం వరి పంటను గిద్దలూరు వ్యవసాయ సంచాలకులు బాలాజీనాయక్‌, వ్యవసాయ శాఖాధికారి మహబూబ్‌ బాషా పరిశీలించారు. ఈసం దర్భంగా వారు మాట్లాడుతూ చివరి దమ్ములో 2 బస్తాల ఏఎస్‌టీ వేసుకుని నాట్లు వేసుకోవాలని సూచించారు. 25 కిలోల యూరియా, 15 కిలో ల పొటాష్‌ 4 దఫాలుగా వేసుకోవాలన్నారు. కాంప్లెక్స్‌ ఎరువులు ఎన్ని వే సినా ఫలితం లేదన్నారు. అనంతరం రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు. 


Updated Date - 2021-10-07T05:14:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising