ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగిన వ్యాక్సినేషన్‌

ABN, First Publish Date - 2021-01-20T06:40:07+05:30

ల్లాలో కరోనా నివారణ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగు తోంది. ఎంపికచేసిన 22 కేంద్రాల్లో మొదటి

టీకా వేస్తున్న వైద్య సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడో రోజు 22 కేంద్రాల్లో 486 మందికి టీకా 

ఒంగోలు(కలెక్టరేట్‌), జనవరి 19 : జిల్లాలో కరోనా నివారణ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగు తోంది. ఎంపికచేసిన 22 కేంద్రాల్లో మొదటి విడతలో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే 24వేల సిబ్బందికి వ్యాక్సినేషన్‌ వేయాలని లక్ష్యంగా నిర్దే శించగా మంగళవారం 486 మందికి వ్యాక్సినేషన్‌ వేశారు. ఆ విధంగా గత నాలుగు రోజుల్లో 3,445 మంది టీకా వేయించుకున్నారు. 


 మండలానికి ఒక వ్యాక్సినేషన్‌ కేంద్రం

వ్యాక్సినేషన్‌ కోసం మండలానికి ఒక కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ వెల్లడించారు. స్థానిక మినీస్టేడియంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా సాగుతుందన్నారు. తొలిరోజు ఇద్దరు, ముగ్గురికి చిన్నపాటి సమస్యలు రాగా,  వెంటనే పరిష్కరించామన్నారు.  ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే మండలానికి ఒక  కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ మండలపరిధిలో ఎం పికచేసిన వారికి వ్యాక్సిన్‌ వేస్తామని కలెక్టర్‌  చెప్పారు. 


Updated Date - 2021-01-20T06:40:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising