ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా ఊంజల్‌ సేవ

ABN, First Publish Date - 2021-02-26T04:23:27+05:30

మార్కాపురం పట్టణ శివార్లలో వెలసివున్న శ్రీలక్ష్మీపద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరుని 14వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఆఖరి రోజు వైభవంగా ఊంజల్‌ సేవ నిర్వహించారు.

ఊంజల్‌ సేవలో లక్ష్మీపద్మావతి సమేత వేంకటేశ్వరుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మార్కాపురం (వన్‌టౌన్‌) ఫిబ్రవరి 25 : మార్కాపురం పట్టణ శివార్లలో వెలసివున్న శ్రీలక్ష్మీపద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరుని 14వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఆఖరి రోజు వైభవంగా ఊంజల్‌ సేవ నిర్వహించారు. ఉదయం అర్చకులు శుప్రభాత సేవ, అలంకారం, చతుర్వేద పారాయణం నిర్వహించారు. అనంతరం ఆచార్య, అర్చక సన్మానం, పండిత సత్కారం ఆలయ కమిటీ అధ్యక్షులు చెక్కా మాలకొండ నరసింహారావు, కార్యదర్శి ఆర్‌కేజే నరసింహం, కోశాధికారి ఊటుకూరి రామకృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వరుని ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా ఊంజల్‌ సేవ నిర్వహించారు. ఉభయదాతలుగా మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ జక్కా లక్ష్మీప్రకాశ్‌ రావు, గుంట్ల వెంకటరాంబాబు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-26T04:23:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising