ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయస్థాయి పోటీలకు ట్రిపుల్‌ఐటీ విద్యార్థిని

ABN, First Publish Date - 2021-11-29T05:50:57+05:30

ఒంగోలు సమీపంలోని ఎండ్లూ రు డొంక వద్ద ఉన్న ట్రీపుల్‌ఐటీకి చెందిన విద్యార్థిని కె.మంజుల జాతీ యస్థాయి పోటీలకు ఎంపికైనట్లు డైరెక్టర్‌ బి.జయరామిరెడ్డి తెలిపారు.

సర్టిఫికెట్‌ను అందుకుంటున్న మంజుల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంతనూతలపాడు, నవంబరు 28: ఒంగోలు సమీపంలోని ఎండ్లూ రు డొంక వద్ద ఉన్న ట్రీపుల్‌ఐటీకి చెందిన విద్యార్థిని కె.మంజుల జాతీ యస్థాయి పోటీలకు ఎంపికైనట్లు డైరెక్టర్‌ బి.జయరామిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో శనివారం జరిగిన పారాబాడ్మింటన్‌ పోటీలలో మంజు ల బంగారుపతకం సాధించినట్లు పేర్కొన్నారు. డిసెంబరులో ఒరిస్సా రాష్ట్రంలో జరి గే జాతీయస్ధాయి పోటీలకు ఆమె ఎంపికైనట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మం జులను ఏవో జ్ఞానేశ్వరరెడ్డి, అధ్యాపకులతో కలిసి అభినందించారు.


Updated Date - 2021-11-29T05:50:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising