ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ద్వితీయ వార్షికోత్సవం

ABN, First Publish Date - 2021-03-03T06:49:34+05:30

మండలంలోని వెంగళాపురం గ్రామ సమీపంలోని గంగ సన్నిధిలో ప్రతిష్టించిన అభయాంజనేయ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం బుధవారం నిర్వహిస్తున్నట్లు దేవస్థాన వ్యవస్థాపకులు కొంపల్లి మాలకొండయ్య తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీసీపల్లి, మార్చి 2: మండలంలోని వెంగళాపురం గ్రామ సమీపంలోని గంగ సన్నిధిలో ప్రతిష్టించిన అభయాంజనేయ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం బుధవారం నిర్వహిస్తున్నట్లు దేవస్థాన వ్యవస్థాపకులు కొంపల్లి మాలకొండయ్య తెలిపారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి ఆంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించన్నుట్లు తెలిపారు. అనంతరం స్వామి వారి మూల మంత్రహోమం, అర్చన జపించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-03-03T06:49:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising