ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాస్టల్‌ విద్యార్థుల కోసం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ భిక్షాటన

ABN, First Publish Date - 2021-12-05T05:36:37+05:30

హా స్టల్‌ విద్యార్థులకు మెస్‌, కాస్మో టిక్‌ ఛార్జిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రేవూ రి వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశా రు. హాస్టల్‌ విద్యార్థుల కోసం శని వారం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో చీమకుర్తిలో భిక్షాటన కార్యక్రమా న్ని నిర్వహించారు.

భిక్షాటన చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీమకుర్తి, డిసెంబరు 4 : హా స్టల్‌ విద్యార్థులకు మెస్‌, కాస్మో టిక్‌ ఛార్జిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రేవూ రి వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశా రు. హాస్టల్‌ విద్యార్థుల కోసం శని వారం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో చీమకుర్తిలో భిక్షాటన కార్యక్రమా న్ని నిర్వహించారు. హాస్టల్‌ విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదలివేయ టం అన్యాయమని, కనీసం వారికి దుప్పట్లు పంపిణీ చేయకపోవటం దారుణమని విమర్శించారు. తక్షణమే హాస్టల్స్‌లో మౌలిక వసతులు కల్పించి బకాయిలను చెల్లిం చాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గొల్లపూడి శ్రీనివాసరావు, ముప్పూరి చలమయ్య, రూపేష్‌, వాసు, సురేంద్ర, యలమంద, రాఘవేంద్ర, మనీ, ముకేష్‌, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-05T05:36:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising